ఖమ్మం లోని శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ వద్దిరాజు

ఖమ్మం లోని శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎంపీ వద్దిరాజు

లోకల్  గైడ్ హైదరాబాద్,ప్రతినిధి:
ఖమ్మం 10వ డివిజన్, చైతన్యనగర్, ఎన్టీఆర్ బైపాస్ రోడ్ నందు నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మ శాస్తా (అయ్యప్ప స్వామి) దేవాలయంలో అయ్యప్ప స్వామి విఘ్నేశ్వరస్వామి, నాగరాజస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, మాలికాపురతమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్థంభము, పదునెట్టాంబడి ప్రాణప్రతిష్ఠ మరియు మహాకుంబాభిషేక మహోత్సవానికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ముఖ్య అతిధులుగా హాజరై  ప్రత్యక పూజలు నిర్వహించారు. వేద పండితులు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు అందించారు అనంతరం స్వామివారు తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.