రోడ్డుకు ఇరువైపులా పొంచి ఉన్న ప్రమాదాలు..

జల్లే జయరాజు సిఐటియు మండల కార్యదర్శి.

రోడ్డుకు ఇరువైపులా పొంచి ఉన్న ప్రమాదాలు..

లోకల్ గైడ్ తెలంగాణ,కేసముద్రం:  ఆదివారం రోజున కేసముద్రం మున్సిపాలిటీ పరిధి నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు వేసిన డాంబర్ రోడ్డును సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు పరిశీలించిన అనంతరం, మాట్లాడుతూ.. కేసముద్రం మండలo నుండి ఇంటికన్నె ఇతర గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం డాంబర్ రోడ్డు నిర్మించినారు. కానీ డాంబర్ రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ బావులు ఉన్నాయి. డాంబర్ రోడ్డు పోసి ఇరువైపులా వాల్సు నిర్మించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చే విధంగా ఉందన్నారు. గత నెలలో వెంకటగిరి నుంచి ఇంటికన్నె వెళ్లే రహదారిలో ఇంటికన్నె నివాసి ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి చనిపోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు, కాంట్రాక్టర్లు తక్షణమే స్పందించి రహదారికి ఇరువైపులా బావులు ఉన్నచోటల్లా ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, అదేవిధంగా గోడలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?