District News
ఫ్రైడే డ్రై డే కార్యక్రమంతో దోమల వ్యాధులపై అవగాహన
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
నేతాజీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్ నాయకత్వంలో జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ 49 సీనియర్ ఎంటమాలజీ వెంకటేశ్వర్లు సార్, వర్డ్ ఇన్చార్జ్ విశ్వప్రసాద్, సిబ్బంది ఎస్ఎఫ్ డబ్ల్యూ...