ఫరూక్ నగర్ మండలం లోని కందివనం గ్రామంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది.
Published On
గ్రామ కమిటీ అధ్యక్షులుగా జె హిరు నాయక్ ఎంపిక...
మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్సింలు గౌడ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు...
