అమెరికాలో తెలుగు వాసులు మృతి!... తీవ్ర దుఃఖంలో కుటుంబం

అమెరికాలో తెలుగు వాసులు మృతి!... తీవ్ర దుఃఖంలో కుటుంబం

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం అమెరికాలో Screenshot_2025-03-17-11-09-20-830_sun.way2sms.hyd.com-editమృతి చెందిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హర్వీన్(6), కోడలు సునీత (56) మృతులుగా గుర్తించడం జరిగింది. కాగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఒక్కసారిగా కన్నుమూయడంతో టేకులపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఇంకా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.