బస్సులో మర్చిపోయిన మొబైల్ ఫోన్ అందజేసిన నర్సంపేట డిపో ఉద్యోగులు

బస్సులో మర్చిపోయిన మొబైల్ ఫోన్ అందజేసిన నర్సంపేట డిపో ఉద్యోగులు

లోకల్ గైడ్,నర్సంపేట నియోజకవర్గం:

నర్సంపేట డిపో కి చెందిన  టిజీ 03జడ్0008 ఎక్స్ ప్రెస్ బస్సు భద్రాచలం నుండి నర్సంపేటకి వస్తున్న క్రమంలో కురవి మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కల్లెపు పుషమ్మ అనే ప్రయాణికురాలు ఉదయం బయ్యారంలో బస్సు ఎక్కి మహబూబాబాద్ బస్టాండ్ రాగానే బస్సులో సుమారు రూ.15,000 ల విలువగల  తన మొబైల్ ఫోన్ మర్చిపోయారు. అది గమనించిన కండక్టర్  జీకే స్వామి, డ్రైవర్ దస్తగిరి  డిపో అసిస్టెంట్ మేనేజర్ భవానీ  సమక్షంలో నర్సంపేట సెక్యూరిటీ విభాగం వద్ద ప్రయాణికురాలు బంధువు కల్లెపు వెంకట్ గౌడ్ కి అందజేయడం జరిగింది. కండక్టర్, డ్రైవర్ లను డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ  అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపో ఏడిసి ఖలీల్,  టి ఎస్ టి రాజు, ఎస్ డిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి  ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి 
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి  సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
రాముడి పేరుతో రాజకీయం చేస్తారు.. కానీ రామ క్షేత్రాన్ని పట్టించుకోరు..!
సమరశీల నాయకురాలు పడిగె అనంతమ్మ..
ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి  పరిష్కరించాలి
మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.