నేటి నుంచి బడ్జెట్పై చర్చ
By Ram Reddy
On
లోకల్ గైడ్:
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ మూడో రోజు ప్రారంభం కానున్నాయి. తొలుత ఇటీవల మరణించిన పాలవలస రాజశేఖరం మృతికి సభ్యులు నివాళులర్పిస్తారు. అనంతరం రూ.3.22 లక్షల కోట్లతో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభ్యులు చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల్లో డీఎస్సీ నోటిఫికేషన్, గోదావరి పుష్కరాలు, వర్ఫ్ ఆస్తుల రికార్డు డిజిటలైజేషన్ తదితరాలపై మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 12:26:04
- రూ.కే కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు- పేదప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్- ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్- ప్రజా...
Comment List