ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల్లో ఆనందం
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.
By Ram Reddy
On
లోకల్ గైడ్ ,నర్సంపేట నియోజకవర్గం:
నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి పూజ చేసి, ముగ్గులు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో మాట్లాడుతూ.. ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, ప్రజలు ఎవరు ఆందోళన చెల్లకూడదని సూచించారు. ఎస్సీ,ఎస్టీలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు, బీసీ ఇతర సామాజిక వర్గాలకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Mar 2025 17:38:55
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
Comment List