ప‌వన్ క‌ళ్యాణ్ ..నేను నీ స్పీచ్‌కి ఫుల్ ఫిదా.. చిరంజీవి కామెంట్ 

ప‌వన్ క‌ళ్యాణ్ ..నేను నీ స్పీచ్‌కి ఫుల్ ఫిదా.. చిరంజీవి కామెంట్ 

లోకల్ గైడ్:

పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టారు.అచ్చమిల్లై..అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడారు పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టారు.అచ్చమిల్లై.. అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడిన ప‌వ‌న్ త‌న‌కు భయం లేదు..భయం లేదు..అంటూ తన ధైర్యానికి కారణాన్ని పేర్కొన్నారు.ఇల్లేమో దూరం..చేతిలో దీపం లేదు..గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే..అన్నీ ఒక్కడినై..2014 లో జనసేన పార్టీ స్థాపించాను.భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం.ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం.ఓడినా అడుగు ముందుకే వేశాను.మనం నిలబడ్డాం.పార్టీని నిలబెట్టాం.మనం నిలదొక్కుకోవడమే కాకుండా..నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం.మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు,జబ్బలు జరిచారు,తొడలు కొట్టారు.మన ఆడపడుచులను అవమానించారు.ప్రజలను హింసించారు.ఇదేమి న్యాయం అని మన జనసైనికులు,వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు.ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం.దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం.అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ ఉపరాష్ట్రపతికి ధన్ ఖడ్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ
లోకల్ గైడ్ ,హైదరాబాద్, ప్రతినిధి: ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్ కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ను...
ఈనెల 28న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా జయప్రదం చేయండి.
సింహం డ్రెస్ వేసుకొని సింహాల దగ్గరికి వెళ్లిన వ్యక్తి!.. చివరికి ఏమైందంటే?
అర్జున్‌ S/O వైజయంతి టీజర్ విడుద‌ల‌..
బీసీసీఐ నిబంధనలపై కోహ్లీ అసంతృప్తి
ఐపీఎల్ కోసం పీఎస్ఎల్ కాంట్రాక్టు బ్రేక్‌
నాని సినిమాకి ఊహించని కలెక్షన్లు!... తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు?