విరాట్ కోహ్లి మరో ఘనత:

విరాట్ కోహ్లి మరో ఘనత:

లోకల్ గైడ్:

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించారు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు.ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701)రికార్డును చెరిపేశారు.వీరి తర్వాత గంగూలీ (665),ద్రవిడ్ (627) ఉన్నారు.అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్గా కోహ్లి (5,868) నిలిచారు.ఆయన తర్వాత సంగక్కర (5,688)ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం.  . మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
ఐద్వా ఆవిర్బవా దినోత్సవంసందర్బంగా నల్గొండ లో ఐద్వా జెండావిష్కరణ. నల్లగొండ జిల్లా బ్యూరో. లోకల్ గైడ్ న్యూస్:మహిళా హక్కుళా సారధి ఐద్వా నిర్వహిస్తున్న పోరాటాలతోనే మహిళా సాధికారత...
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...
బహుజనుల గొంతుక అయిన కవితక్క. 
ఒకే సీజన్లో 7 సెంచరీలు