అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా భూమి పట్టా చేసుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

 లోకల్ గైడ్ తెలంగాణ:
  
మండల పరిధిలోని మున్ననూరు  గ్రామంలో అదే గ్రామానికి చెందిన వీఆర్ఏ శ్రీనివాస్ గౌడ్ తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని సోమవారం బాధితుడు మల్లారెడ్డి  ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం అందజేశారు తమ పట్టా భూమిని తప్పుడు కాగితాలు సృష్టించి స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ గా పనిచేసే సమయంలో అధికారులను అడ్డుపెట్టుకొని వారి పేరు పైకి మార్పిడి చేయించుకున్నారని వారు ఫిర్యాదులో తెలిపారు జిల్లా సంబంధిత అధికారులు చొరవ  తీసుకొని తప్పుడు పట్టా చేసుకున్న వీఆర్ఎ శ్రీనివాసులు పై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి  నర్సంపేటలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి 
  లోకల్ గైడ్ తెలంగాణ , వరంగల్ జిల్లా ప్రతినిధి : నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు లో ఓ వెంచర్ దగ్గర  ఉద్రిక్తత చోటుచేసుకుంది.భూమి మాది
శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ "చిన్న జీయర్ స్వామి" వారి ఆశీస్సులు తీసుకున్న అశోక్ సాదుల...
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలి ...
దివ్యాంగులకు యూనిక్ డిజిటబులిటీ ఐడి కార్డు జారీ పై అపోహలు వద్దు 
అంగన్వాడి కేంద్రాలకు ఒక్కపూట బడులు అమలుచేయాలి
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి