విరాట్ కోహ్లి మరో ఘనత:

విరాట్ కోహ్లి మరో ఘనత:

లోకల్ గైడ్:

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించారు.ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచారు.ఇప్పటివరకు ఈ టోర్నీలో విరాట్ 746 పరుగులు చేశారు.ఈ క్రమంలో శిఖర్ ధవన్ (701)రికార్డును చెరిపేశారు.వీరి తర్వాత గంగూలీ (665),ద్రవిడ్ (627) ఉన్నారు.అలాగే 2000 తర్వాత వన్డేల్లో అత్యధిక సింగిల్స్ తీసిన ప్లేయర్గా కోహ్లి (5,868) నిలిచారు.ఆయన తర్వాత సంగక్కర (5,688)ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు