ఊవెన్నెల ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని

తెలంగాణలో కె.సి.ఆర్ ప్రస్థానం ఒక చారిత్రాత్మక ఘట్టం

ఊవెన్నెల ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని

బి.ఆర్.ఎస్ శ్రేణులకు ప్రజలకు రజతోత్సవ శుభాకాంక్షలు

బి.ఆర్.ఎస్ ఈ సభతో  రాజకీయ పెనుమార్పులకు నాంది పలుకుతుంది.
 
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

లోకల్ గైడ్ :

ఆర్.ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పెనలా  ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా  నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి,ఆగ్రహం వెలిబుచ్చుతున్నారని కాంగ్రెస్ తిరోగమన చర్యల వల్ల అభివృద్ధి వెనక పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ప్రజలు మళ్ళీ కె.సి.ఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని వారి దిశ నిర్దేశం కోసం తెలంగాణ ప్రజలే కాక యావత్తు భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రజతోత్సవ సభకు తరలివస్తున్న ప్రజలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిమల్ల.అశోక్ జిల్లా మీడియా కన్వీనర్.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు తన దేశ పౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదు
దండకారణ్యంలో ఆదివాసులపై సైనికులు యుద్ధం చేయడం అప్రజాస్వామికంకేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలిరాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శాంతి ప్రదర్శన ర్యాలీ లోకల్ గైడ్:   తన...
సరికొత్త వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది
కామారెడ్డి లో చలివేంద్రం కేంద్రము  - ప్రారంబించిన  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారు
పిల్లలకు మెరుగైన విద్య మౌలిక వసతులు అందించాలి
ఏ రూపం లో ఉన్నా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి.     
దళిత వ్యతిరేకి పార్టీ కాంగ్రెస్ పార్టీ
Uppal Balu Latest Interview | Uppal Balu unknown truths | Uppal Balu Interview | Lady Aghori