మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు

కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేంద్ర గౌడ్

మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక బస్సులు

 కొత్తగూడెం(లోకల్ గైడ్): మహాశివరాత్రి పురస్కరించుకొని  26 ఫిబ్రవరి బుధవారం నీలాద్రి, అన్నపురెడ్డిపల్లి, బెండాలపాడు దేవస్థానాలకు కొత్తగూడెం బస్టాండ్, చంద్రుగొండ నుండి ప్రత్యేక బస్సులు నడపన్నట్టుగా, కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్  ప్రకటనలో తెలిపారు. భక్తులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోగలరని కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News