59వ, డివిజన్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన
మంత్రి పొంగులేటి కార్యాలయ ఇన్చార్జి తుంభూరు దయాకర్ రెడ్డి..
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ఖమ్మం నగరంలో దానవాయిగూడెం 59వ, డివిజన్ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టతమకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం పొంగులేటి కార్యాలయ ఇన్చారు తుం భూరు దయాకర్ రెడ్డి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం పథకం నిరుపేదలకు ఒక వరమని తెలిపారు . డివిజన్ లో అర్హులైన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు "చల్లా కృష్ణ" మరియు టీమ్, ఆ డివిజన్ నాయకులు అభిమానులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు .
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Apr 2025 00:16:09
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
Comment List