రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
By Ram Reddy
On
లోకల్ గైడ్:
రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల మూడు గంటల్లో ఏపీలోని మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురుస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షం పడనుందని చెప్పారు.పిడుగుల వాన పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్త వహించాలని, చెట్ల కింద ఆరుబయట నిలబడవద్దని సూచించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2025 15:57:59
లోకల్ గైడ్:
మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
Comment List