17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 

17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 

లోక‌ల్ గైడ్ :
జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. సెషన్‌-2 పేపర్‌-1(బీఈ, బీటెక్‌) పరీక్షలు మంగళవారంతో ముగియగా, పేపర్‌-2(బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) పరీక్ష బుధవారంతో ముగిసింది.మొదటి సెషన్‌ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా, రెండో సెషన్‌ ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. అదే రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. మే 18న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుండగా, 2.5లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News