భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?

భారతదేశంలో టాప్-8 ధనవంతులు ఎవరో మీకు తెలుసా?

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ముఖేష్ అంబానీ లాగా మన భారత దేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. 

  మన భారతదేశంలో టాప్- 8 రిచెస్ట్ పర్సన్స్

 ఒకటవ ర్యాంకు -  ముఖేష్ అంబానీ ( 8.6 లక్షల కోట్లు)

 రెండవ ర్యాంకు  - గౌతమ్ అదాని   (8.4 లక్షల కోట్లు)

 మూడవ ర్యాంకు- రోషిని నాడార్  ( 3.5 లక్షల కోట్లు)

 నాలుగవ ర్యాంకు- దిలీప్ సంఘవి  ( 2.5 లక్షల కోట్లు)

 ఐదవ ర్యాంకు  - అజీమ్ ప్రేమ్జీ  ( 2.2 లక్షల కోట్లు)

 ఆరవ ర్యాంకు - కుమార మంగళం బిర్లా( రెండు లక్షల కోట్లు)

 ఏడవ ర్యాంకు - సైరస్ పూనా వాళ ( రెండు లక్షల కోట్లు)

 ఎనిమిదవ ర్యాంకు - నీరజ్ బజాజ్ ( 1.6 లక్షల కోట్లు) 

images (7)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం