PAYTMకు మరో షాక్:
By Ram Reddy
On
లోకల్ గైడ్:
పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు ఈడీ నోటీసులు ఇచ్చింది.రూ.611 కోట్లకు సంబంధించి ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తులో తేలడంతో ఈ నోటీసులు జారీ చేసింది.సింగపూర్లో పెట్టుబడులు పెట్టి,విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని RBIకి పేటీఎం వెల్లడించలేదని ED నిర్ధారించింది.సంస్థ ఛైర్మన్ విజయ్ శేఖర్కూ నోటీసులు పంపింది.దీంతో సంస్థ షేర్లు 4శాతం పడిపోయాయి.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Apr 2025 16:08:23
లోకల్ గైడ్, మహబూబాబాద్ నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి...
Comment List