ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై దృష్టి సారించండి
--బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే
By Ram Reddy
On

లోకల్ గైడ్ తెలంగాణ:
ప్రజా ఫిర్యాదు ల పరిష్కారం పై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమితం వివిధ విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్ చంద్ర డి ఎఫ్ ఓ శంకర్ లింగం ఇన్చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ హెచ్ ఓ లు రమేష్ లక్ష్మా రెడ్డి డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

12 Apr 2025 10:45:45
లోకల్ గైడ్ :జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10వ రోజు శుక్రవారం...
Comment List