రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..

రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కాగా రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులు  పరీక్షలు రాసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు లేదా మన మిత్ర వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందవచ్చు అని నారా లోకేష్ వెల్లడించారు. అయితే రిజల్ట్స్ విడుదలైన తరువాత ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. ఒకవేళ ఏమైనా రిజల్ట్స్లలో తప్పులు ఉన్న మళ్లీ అధికారులకు విన్నవించవచ్చు అని తెలిపారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచనలు చేశారు. 

images (1)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్ చదువు పట్టుదల ఉంటే, పేదోడైన ప్రపంచమేదావి కాగలడని నిరూపించిన అంబేద్కర్
అందే బాబయ్య " బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ను అవమానించిన"అంటరాని వారిగా చూసిన" ఈ...
అంబేద్కర్ ఆశయ సిద్ది కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
తెలంగాణ రాష్ట్రం గవర్నర్ 
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతిని ఘనంగా నిర్వహించుకున్న ఐటిడిఎ ,పిఓ బి ,రాహుల్.
డా:బి.ఆర్ అంబేద్కర్,కా:జార్జిరెడ్డిల
ఆత్మ గౌరవంతో బతకాలని పోరు చేసిన మహాత్మా ఫూలే