వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
By Ram Reddy
On
పెద్దమందడి, లోకల్ గైడ్:పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి,మాజీ జెడ్పిటిసిలు వెంకటస్వామి, రమేష్ గౌడ్,మాజీ సర్పంచులు,రమేష్ యాదవ్, శ్రీనివాసరెడ్డి,బాల్ చంద్రయ్య, సాక వెంకటయ్య, మాజీ ఎంపీటీసీలు రామచంద్రయ్య గౌడ్,సత్య రెడ్డి,అమ్మపల్లి వెంకటేశ్వర రెడ్డి,గట్టు యాదవ్, బాలు,మహిళా సమాఖ్య అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
16 Apr 2025 14:16:58
గద్వాల (లోకల్ గైడ్): ప్రభుత్వం ఎస్సీ షెడ్యూల్ కులాలు మహనీయుల జయంతుల ఉత్సవాల సందర్భంగా 2025 అవార్డులను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా దళితరత్న అవార్డుకు దళిత...
Comment List