సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి

సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి

లోకల్ గైడ్:

మండల పరిధిలోని సంతాపూర్ గ్రామంలో మంగళవారం  బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డీ చలివేంద్రంన్ని ఏర్పాటు చేశారు .ఎండలు విపరీతంగా విస్తున్న సందర్బంగా రహదారుల కోసం వాడాగాల్పులు తగిలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారాణి తెలిపారు.వీలైనంత  వరకు నీరు త్రాగుతూనే ఉండాలని సూచించారూ.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు నాయకులు అంరేష్  అంజయ్య.వెంకటేష్. వేణుగోపాల్ రెడ్డీ రాజు. భద్రప్ప లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .