ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు

ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025,  18వ సీజన్ ఈ రోజు నుండి ప్రారంభం కారుంది. కాబట్టి దేశంలోని ప్రతి పోలీస్ అధికారి కూడా అప్రమత్తమయ్యారు. ఐపీఎల్ మ్యాచ్స్ ఈరోజు నుంచి జరుగుతుండగా చాలామంది బెట్టింగ్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు నుండి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం వెంటాడుతుంది. నగరాలతో పాటు మారుమూల గ్రామాలలోనూ సైతం యువతను  బెట్టింగ్ లోకి లాగడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పోలీసులు అన్నిచోట్ల పటిష్టమైన నిఘాను  ఏర్పాటు చేశారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఆయా నియోజకవర్గాలు మరియు మండలాలకు సంబంధించి పోలీసు అధికారులకు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యువత బెట్టింగ్ జోలికి వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు.  బెట్టింగ్ లో నష్టపోయిన లేదా లాభపడిన ఈ విషయాలు మాకు తెలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ కు పాల్పడినట్టు మాకు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలు శిక్ష కూడా విధిస్తామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.images (22)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?