Crime
Crime  Sports 

ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు

ఐపీఎల్ ప్రారంభం.... బెట్టింగ్ మీద నిఘా పెట్టిన పోలీసులు లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 2025,  18వ సీజన్ ఈ రోజు నుండి ప్రారంభం కారుంది. కాబట్టి దేశంలోని ప్రతి పోలీస్ అధికారి కూడా అప్రమత్తమయ్యారు. ఐపీఎల్ మ్యాచ్స్ ఈరోజు నుంచి జరుగుతుండగా చాలామంది బెట్టింగ్ వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు నుండి దేశంలోని అన్ని...
Read More...
Crime  National 

నేడే బెట్టింగ్ ప్రమోటర్స్ విచారణ!... ఏ శిక్ష పడుతుందో అని ఉత్కంఠత?

నేడే బెట్టింగ్ ప్రమోటర్స్ విచారణ!... ఏ శిక్ష పడుతుందో అని ఉత్కంఠత? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- రెండు తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే నేడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులు ఎదుర్కొంటున్న పలువురు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను నేడు పోలీసులు ఎదుట విచారణకు హాజరు అవుతున్నట్లుగా...
Read More...
Crime 

క్షమాపణలు చెబితే... పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

క్షమాపణలు చెబితే... పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న చాలామంది యూట్యూబర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లను  ఆయ రాష్ట్రాల ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి. దీంతో బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గజ గజ వనికి పోతున్నారు. బెట్టింగ్ ద్వారా ఎంతో మంది అమాయక ప్రజలు మరణిస్తున్నారని ప్రపంచ...
Read More...
Crime  Business 

బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!..

బెట్టింగ్ ప్రమోటింగ్ కారణంగా యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు!.. లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- దేశంలో బెట్టింగ్ ప్రమోటర్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. తాజాగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయి పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నేరుగా ఆర్టిసి ఎండి సజ్జనార్ వెల్లడించారు.  అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలలో...
Read More...
Crime  Viral 

గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి..

గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. గురుగ్రామ్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లర్లపై దాడి జరిగింది. ఈ తెల్లవారుజామున కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అకాడమీలోకి ప్రవేశించి అత్యంత దారుణంగా రెజ్లర్లను కొట్టారు. ఈ దాడిలో జాతీయ స్థాయి ఆటగాడు సహా ఏడుగురు రెజ్లర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 20 మంది వ్యక్తులు, కర్రలు, ఆయుధాలతో రెజ్లింగ్ అరేనాలోకి ప్రవేశించి అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న ఆటగాళ్లను...
Read More...
Crime 

దీపిక మృతికి కారణాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన.. త్రిసభ్య కమిటీలో లోపాలున్నాయంటూ..

దీపిక మృతికి కారణాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన.. త్రిసభ్య కమిటీలో లోపాలున్నాయంటూ.. అనేక వివాదాలతో సతమతమవుతున్న బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. దీపిక మృతికి కారణాలు తెలపాలని డిమాండ్‌ చేస్తూ.. విద్యార్థులు మళ్లీ ఆందోళన చేపపట్టారు. దీపిక ఆత్మహత్యపై కాలేజీ సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం సభ ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్‌ ఐటీ మళ్లీ ట్రబుల్‌ ఐటీగా మారుతోంది. ఫస్టియర్‌ పీయూసీ...
Read More...
Crime 

కుమార్తెను . భార్య, ముగ్గురు కుమారులపై17 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి..

కుమార్తెను . భార్య, ముగ్గురు కుమారులపై17 సార్లు కత్తితో పొడిచి చంపిన తండ్రి.. గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా కడోదరలో సత్యంనగర్ ప్రాంతంలో రామానుజ్‌ మహదేవ్‌ సాహు, రేఖాదేవి (40) కాపురం ఉంటున్నారు. రామానుజ్‌ స్థానికంగా మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు సూరజ్ (16), ధీరజ్ (14), విశాల్ (12) అనే ముగ్గురు కుమారులు, చాంద్‌కుమారి (19) అనే ఓ కుమార్తె ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఇంట్లో...
Read More...
Crime 

బ్యాటరీలో అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లు పట్టివేత..

బ్యాటరీలో అక్రమంగా తరలిస్తున్న బంగారం బిస్కెట్లు పట్టివేత.. శంషాబాద్: గుట్టు చప్పుడు విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి...
Read More...
Crime 

తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా

 తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని...
Read More...
Crime 

హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం..

హైదరాబాద్‌లో దారుణ హత్య కలకలం.. హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ దర్గా వద్ద మృతదేహం కలకలం సృష్టిస్తోంది. రోడ్డు పక్కన గోనె సంచిలో మృతదేహం కనిపించింది. దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి రెండు సంచిల్లో మృతదేహాన్ని నింపి పెట్టారు. ఎక్కడో హత్య చేసి సంచిలో మృతదేహాన్ని భాగాలుగా మూట కట్టారు. అనంతరం ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దర్గా వద్ద పడేశారని...
Read More...
Crime 

మహేష్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.. ఆ న్యూడ్ వీడియోలే..

మహేష్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.. ఆ న్యూడ్ వీడియోలే.. మంచిర్యాల జిల్లా ఇందారంలో మంగళవారం జరిగిన మహేష్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు వేధింపులు అనుకున్న వ్యవహారం కాస్తా.. ప్రేమ వ్యవహారంగా తేలింది. 'నాకు నువ్వే కావాలి' అంటూ వివాహిత తన మాజీ ప్రియుడు మహేష్‌కు పదే పదే ఫోన్ కాల్స్ చేయగా.. అవి ఇప్పుడు బయటపడ్డాయి. దాంతో ఈ...
Read More...
Crime 

బోరబండలో దారుణం మహిళ గొంతు కోసిన సురేష్....

బోరబండలో దారుణం మహిళ గొంతు కోసిన సురేష్.... హైదరాబాద్‌లో ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతి గొంతు కోశాడు ఓ ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన బోరబండలోని బంజారానగర్‌లో జరిగింది. సురేష్ అనే వ్యక్తి కొంతకాలం నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే.. అతడి ప్రేమను ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఇది మనసులో పెట్టుకున్న సురేష్.. యువతి గొంతు...
Read More...