21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

లోకల్ గైడ్:

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i- Azam అనే బిరుదు వచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్ ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
- రూ.కే కార్పొరేట్ ఆర్థోపెడిక్ చికిత్స సేవలు- పేదప్రజల ప్రశంసలు అందుకుంటున్న ఎముకల ప్రత్యేక వైద్య నిపుణులు హర్షవర్ధన్- ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న వైద్యులు హర్షవర్ధన్- ప్రజా...
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి
అటవీ ప్రాంతం లో ఇన్వెంటరీ సర్వే.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా 
ఈవీఎం గోదాంను పరిశీలించిన  అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి
సుధా స్కూల్ లో ఘనంగా ఫ్రూట్స్ డే 
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి