21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!
By Ram Reddy
On
లోకల్ గైడ్:
భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i- Azam అనే బిరుదు వచ్చింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Mar 2025 16:12:00
లోకల్ గైడ్:
గాయపడ్డ కోచ్ రాహుల్ ద్రావిడ్ .. మెడికల్ వాకింగ్ బూట్తోనే.. రాజస్థాన్ రాయల్స్ ట్రైనింగ్ సెషన్కు హాజరయ్యాడు. ద్రావిడ్ అంకితభావాన్ని చూసి నెటిజన్స్ ఫిదా...
Comment List