21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

లోకల్ గైడ్:

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i- Azam అనే బిరుదు వచ్చింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్.. వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
లోకల్ గైడ్: గాయ‌ప‌డ్డ కోచ్ రాహుల్ ద్రావిడ్ .. మెడిక‌ల్ వాకింగ్ బూట్‌తోనే.. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్రైనింగ్ సెష‌న్‌కు హాజ‌ర‌య్యాడు. ద్రావిడ్ అంకిత‌భావాన్ని చూసి నెటిజ‌న్స్ ఫిదా...
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత
ఇది ప్ర‌భాస్ క్రేజ్ అంటే..
హోలీ పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి..ఎదుటివారికి ఇబ్బంది కలిగించవద్దు  
ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో  వేలం పాట ద్వార 5 లక్షల ఆదాయం 
గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్‌.ఐ. శివ‌ను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS