పదోన్నతితో విధులపట్ల మరింత బాధ్యతా పెరుగుతుంది
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు.
By Ram Reddy
On
లోకల్ గైడ్ : పదోన్నతితో విధులు పట్ల ఉత్సాహాన్ని పెంచడంతో పాటు మరింత బాధ్యతను పెంచుతుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అన్నారు. ధరూర్ పోలీస్ స్టేషన్ లో ఏ. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న వెంకట్రాములు ఎస్సై గా, రాజోలి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ పొందినందున వారికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్సై స్టార్స్, హెడ్ కానిస్టేబుల్ పట్టీలను తొడిగి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి విధుల పట్ల మరింత బాధ్యతను పెంచుతోందని, భవిష్యత్ లోనూ ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీసింగ్ సేవలను అందించాలని ఆకాక్షించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Apr 2025 13:46:00
లోకల్ గైడ్:
భారత్కు చెందిన క్వాడ్కాప్టర్ను పాకిస్థాన్ ఆర్మీ కూల్చివేసింది. ఎల్వోసీ వద్ద ఎయిర్స్పేస్ ఉల్లంఘించినట్లు పాక్ ఆరోపించింది. మరో వైపు ఓ దౌత్యవేత్తతో పాటు ఏడుగురు...
Comment List