రేపే ఇంటర్ విద్యార్థుల పరీక్షల రిజల్ట్స్!..
By Ram Reddy
On
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కాగా రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంటర్ విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు లేదా మన మిత్ర వాట్సప్ ద్వారా ఇంటర్ ఫలితాలను పొందవచ్చు అని నారా లోకేష్ వెల్లడించారు. అయితే రిజల్ట్స్ విడుదలైన తరువాత ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని అన్నారు. ఒకవేళ ఏమైనా రిజల్ట్స్లలో తప్పులు ఉన్న మళ్లీ అధికారులకు విన్నవించవచ్చు అని తెలిపారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచనలు చేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2025 15:57:59
లోకల్ గైడ్:
మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
Comment List