సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

లోకల్ గైడ్ తెలంగాణ:

ధనికులకు లాగానే సామాన్యులకు కూడా కడుపునిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని శాతాపురం గ్రామంలో శాసన సభ్యురాలు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చౌక దుకాణం ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News