118 కోట్ల 42 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

118 కోట్ల 42 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

 లోకల్ గైడ్:

ఎల్బీనగర్ నియోజకవ ర్గంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డిల పర్యటన.పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మధుయాష్కి గౌడ్, కార్పొరేటర్లు.రూ. 118 కోట్ల 42 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి.సరూర్ నగర్ లోని కొత్తపేట్ పరిసర సప్తగిరి కాలనీ లోని వార్డ్ నెంబర్ 21, 22, 23లలో 16 పనులకు  శంకుస్థాపనలు, 11 పనులను రూ.16.41 కోట్ల నిధులతో ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి.హయత్ నగర్ సర్కిల్ పరిధిలోని ఎల్బీనగర్ పరిసర కామినేని జంక్షన్ 11, 12, 13, 14 వార్డులలో 29 ప్రారంభోత్సవాలకు అలాగే 13 శంకుస్థాపనలను రూ.34 కోట్ల 18 లక్షల 16 వేల నిధులతో  పనులకు శ్రీకారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .