వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ : వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.49,108 వచ్చినట్లు ఈఓ సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.2024 మే 17నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలు,308 రోజుల ఆదాయాన్ని గురువారం ఆలయం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్స్పెక్టర్ ఎం వెంకటలక్ష్మి పర్యవేక్ష ణలో లెక్కించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Apr 2025 14:11:28
లోకల్ గైడ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై చింతలపాలెం పోలీస్ స్టేషన్ నందు బిజెపి చింతలపాలెం మండల...
Comment List