శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న 

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉమా తమ్మోహన్ రెడ్డి దంపతులు

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న 

లోకల్ గైడ్ తెలంగాణ పరిగి :

పరిగి పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి, ఉమారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పారాయణం, స్వామివారికి అభిషేకం, శ్రీ లక్ష్మీ, వెంకటేశ్వర హోమం, అంజనేయ, నాగ, ధ్వజహోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు