మహిళల్లో శారీరిక మానసిక దృఢత్వం పై అవగాహన

 మహిళల్లో శారీరిక మానసిక దృఢత్వం పై అవగాహన

లోకల్ గైడ్ హైదరాబాద్ ప్రతినిధి:

ఈనెల 7న వెయ్యి మందితో తెలంగాణ జానపద నృత్యం నిర్వహిస్తున్నామని క్రీనిషా ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు వేద కీర్తి తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల్లో శారీరిక మానసిక దృఢత్వం పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు ఉదయం ఎన్ని గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాన్ని లింక హాయ్ రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కారినట్లు ఆమె వివరించారు జానపద కార్యక్రమంలో మొదటిసారి రికార్డ్స్ కోసం ఈ కార్యక్రమంలో ఇస్తున్నామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో 10 నుండి 20 సంవత్సరాలు లోపు మహిళలు రికార్డు సృష్టించబోతున్నారని ఆమె తెలిపారు ఈ సమావేశంలో సరిత సింగ్ త్రిష వైష్ణవ్ అనా గ, దీప సింగ్ తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి