అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచులను తనికి చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.
By Ram Reddy
On
లోకల్ గైడ్ ,తెలంగాణ:
నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు మూసి పరివాహక ప్రాంతంలో ఇసుక రీచ్ లను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయుటకు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి వాహనాల వివరాలు సేకరించి నోట్ చేసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అక్రమ ఇసుక తరలించిన వారికి సహకరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 16:11:28
సంగారెడ్డి, లోకల్ గైడ్ :
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను న్యాయవాదులు అందరూ...
Comment List