ఢిల్లీలో 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇంధనం బంద్..!
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ఢిల్లీ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయ కూడదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి పబ్లిక్ సీఎన్జీ బస్సుల్లో 90 శాతం బస్సులను తొలగిస్తామని పేర్కొంది. అలాగే, వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెడతామని అధికారులు వెల్లడించారు. కాగా, ఇటీవల వల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలై.. బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 17:19:56
లోకల్ గైడ్ జనగామ జిల్లా :
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
Comment List