మహేంద్రసింగ్ ధోనీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ఇండియన్ క్రికెటర్

మహేంద్రసింగ్ ధోనీ పై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ఇండియన్ క్రికెటర్

లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :-  మహేంద్రసింగ్ ధోని పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప తీవ్ర విమర్శలు చేశారు.   సీఎస్కే తరఫున ఐపీఎల్ లో ధోని ఆడే విధానంపై  విమర్శలు గుప్పించారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్  మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరగగా ఆ మ్యాచ్లో ధోని ఏడో స్థానంలో రావడం ఏంటని ప్రశ్నించారు. అలాగే ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో కూడా మహేంద్ర సింగ్ ధోని 9 వ స్థానంలో బ్యాటింగ్ కూ వచ్చారు. ఇలా తొమ్మిది లేదా ఏడవ స్థానంలో రావడమేంటని... అసలు మొత్తానికి రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని రాబిన్ ఉత్తప్ప ఘాటుగా స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని ధోని మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఈసారి కొంచెం ముందు స్థానంలో బ్యాటింగ్ కు వస్తే సీఎస్కే జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  ఉత్తప్ప తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కాగా సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇక మహేంద్రసింగ్ ధోని ఆట తీరుపై ఫ్యాన్స్ సైతం చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరు కూడా ధోని ఆరవ స్థానంలో  బ్యాటింగుకు  రావాలని కోరుకుంటున్నారు.  మరి తర్వాత మ్యాచ్లో అయినా సరే మహేంద్ర సింగ్ ధోని ఆరవ స్థానంలో వస్తారా లేక ఇప్పటి లాగానే ఏడు లేదా ఎనిమిదవ స్థానంలో వస్తారా అని ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. 

images (16)

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?