అజ్మీర్ దర్గాకు చాదర్ ను సమర్పించిన ముఖ్యమంత్రి
By Ram Reddy
On
లోకల్ గైడ్: అజ్మీర్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా , ముస్లిం మతపెద్దలు, ఇతర మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
11 Mar 2025 12:39:34
లోకల్ గైడ్ తెలంగాణ: మండల పరిధిలోని మున్ననూరు గ్రామంలో అదే గ్రామానికి చెందిన వీఆర్ఏ శ్రీనివాస్ గౌడ్ తమ పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని
Comment List